SRD: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేటకు చెందిన ఎర్రోళ్ల లక్ష్మణ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆ
సూర్యాపేట జిల్లాలో వేసవిలో త్రాగు నీరు ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల
MBNR: జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న కేసులో కీలక నిందితుడు సంతోష్ రెడ్డి, అతని అనుచరుడిని అరెస్ట్ చేసినట్టు రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్ వెల్లడించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర
KNR: సైబర్ నేరాలకు అడ్డాగా మారుతున్న ‘మ్యూల్’ ఖాతాలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ‘ఆపరేషన్ క్రాక్డౌన్’ ద్వారా ఇప్పటికే 34 నకిలీ ఖాతాలను గుర్తించి, 26 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఖాతాల ప్రారంభం
ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. 10 నిమిషాల యోగా లేదా స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేస్తే శరీరానికి శక్తినిస్తాయి. నిద్రలేచిన తర్వాత గంట సేపు
NTR: తిరువూరు పట్టణంలో జరుగుతున్న పరిశుభ్రత పనులను మున్సిపల్ కమిషనర్ కె.మనోజ బుధవారం ఉదయం పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ చెత్తను సమయానికి తరలించాలని, వీధులు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగక
ATP: అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శివన్నకు రూ.2,45,859, నాగప్పకు రూ.1,01,208ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
SDPT: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న మైనారిటీ నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని నాగరాజమ్మ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tomcom .resume@gamil.comలో రిజిస్ట్
NLR: మర్రిపాడు మండలం నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చుంచులూరు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న ఓ మినీ ట్రక్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్ల
IPL 2026: ఇవాళ ఢిల్లీ, గుజరాత్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. టోర్నీలో హ్యాట్రిక్ విజయం కోసం ఢిల్లీ, ఇందులోనైనా గెలవాలని ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిన గుజరాత్ బరిలోకి దిగుతున్నాయి. ఇక ఇరుజట్ల మధ్య గణాంకాల విషయానికొస్తే.. తలపడిన 7 మ్యాచ్ల్లో ఢిల్లీ