PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు వద్ద అమరావతి మేజర్ కెనాల్లో ఈతకు వెళ్లిన నలుగురు యువకులలో ఒకరైన సత్తెనపల్లి పట్టణానికి చెందిన గిరీష్(19) తీవ్ర నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మంగళవారం అతని మృతదేహం కనుగొనబడింది. ఈ ఘటనతో
BPT: చీరాల సముద్రతీరంలో అక్రమంగా సాగుతున్న నిర్మాణాల వల్ల మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని, బీచ్ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చీరాల తీరంలో లాడ్జీలు, బాపట్ల బీచ్ పరి
NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలిటెక్నిక్ కోర్సుల పట్ల పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది నిజామాబాద్ నగరంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు నూతన కోర్
TG: మళ్లీ గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్కు వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆక్షేపిం
TG: HYD శంషాబాద్ పీఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు విడుదలయ్యారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో సహా BRS నేతలు సైతం విడుదలయ్యారు. అంతకముందు శంషాబాద్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశాయి. కాగా, పరిగిలో రైతులకు మద్ద
HNK: నగరంలోని 57వ డివిజన్ టీవీ టవర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ గత సంవత్సరం కురిసిన అకాల వర్షాలకు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందించారు.
అమెరికా నుంచి ఫ్రాన్స్ భారీగా బంగారం వెనక్కి తీసుకుంది. మొత్తం 129 టన్నుల పుత్తడిని వెనక్కి తెచ్చింది. న్యూయార్క్లో ఉన్న పాత బంగారాన్ని భారీగా విక్రయించి, ఐరోపాలో కొత్తగా బంగారం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 14.76 బిలియన్ డాలర
NLG: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం శాలిగౌరారం మండలం భైరవునిబండలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి మా
ADB: స్టాక్ మార్కెట్ పేరుతో 25 మందిని మోసం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జావీద్, కొత్తపెల్లి గంగాధర్లో అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి వారి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారంప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు విద్యార్థులలో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించారు.