ELR: లింగపాలెం మండలం బాదరాల గ్రామంలో సోమవారం వర్షంతో కూడిన బలమైన ఈదురు గాలులకు పామాయిల్ చెట్టు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ వైర్లపై పడింది. దీనితో గ్రామంలో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. విద్యుత్ సిబ్బంది ఇవాళ హుటాహుటిన రంగంలోకి దిగి సరఫరా పునరుద
KMM: స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు టీజీఎస్ ఆర్టిసి పరిరక్షణ దినం బ్యాడ్జిల కార్యక్రమాన్ని మధిర డిపో ఉద్యోగులు ఇవాళ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు కార్మికులందరూ ధరించి విధులకు హాజరయ్యారు. బస్సు భవన్లోని ఏ బ్లాక్ పై ఇ
TPT: వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతిలో జారీ చేస్తున్న దర్శన టోకెన్లు గంటల వ్యవధిలో అయిపోతున్నాయి. ఫ్రీ దర్శనం కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు టోకెన్ల కోసం మరుసటి రోజు కోసం ఆగాల్
సిద్దిపేటలోని పాత బస్టాండ్ సమీపంలో డీసీసీ నాయకుడు షాబుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ గాజానంద్ తెలిపారు. మొత్తం నలుగురు సభ్యులను నియమించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరికి అవకాశం ఉండగా, వారిలో ఒక మహిళకు ప్ర
TG: BRS నేతల గృహనిర్బంధాలపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా వెళ్తున్న నేతలను హౌస్ అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. పోలీసుల బలంతో గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని విమర్శించారు. ఇండస్ట్రీయల్ పార్క్ పేర
NRPT: గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ వీహెచ్పీ నేతలు తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు వినతిపత్రం అందజేశారు. గోవుల అక్రమ రవాణాపై నిఘా పెంచి, సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాలని పగడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ, బ
ADB: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని ఎస్సీ కాలనీవాసులు కోరుతున్నారు. కాలనీలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు నూతన పరికరాన్ని ఏర్పరిచినప్పటికీ దానికి కనెక్షన్ ఇవ్వకపోవడంతో విద్యుత్తు సరఫరా నిల
వికారాబాద్ జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతీ యువకులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుక
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన డిజిటల్ అరెస్ట్ మోసం తాజాగా వెలుగు చూసింది. CBI, ED అధికారులమంటూ ఓ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమె పేరుందని, పాస్పోర్ట్ బ్లాక్ చేస్తామని బెదిరిస్తూ ఏకంగా రూ.92.7 లక్షలు కాజే