SRPT: కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతులు మల్లు వెంకట్ రెడ్డి, మల్లు సైదిరెడ్డి, మల్లు యేసు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. శ్రీరంగాపురం గ్రామ శివారులో తాము సాగు చేసుకుంటున్న మూడు ఎకరాల పొలంలో చ
NLG: దేవరకొండలో శనివారం జరిగిన ఐఎన్టీయూసీ నియోజకవర్గ స్థాయి సదస్సులో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అన్ని ర
BDK: దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మండల కేంద్రంలో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవలే మరణించిన పలు కుటుంబాలను పరామర్శించి క
ప్రకాశం: కడలూరు బోట్ల అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం టంగుటూరులో జరిగిన మత్స్యకారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మత్స్యకారులకు వేట నిషేధిత భృతి ప్రభుత్
GDWL: ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామ శివారులో శనివారం బొమ్మ-బొరుసు ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో ఇటిక్యాల ఎస్సై రవి, కోదండపురం ఎస్సై తరుణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ చేపట్
GNTR: తెనాలి ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన శనివారం ఏర్పాటు చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలను ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించగా ఆచార్య గుజ్జర్
NDL: పుట్టిన ప్రతి బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని ఇవాళ ఎంపీ హెచ్ఐఓ హుస్సేన్ రెడ్డి తెలిపారు. మహానంది మండలం అబ్బిపురం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఏఎన్ఎం సావిత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల
అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని నరసరంపేట సమీపంలోని గుంజనేరులో శనివారం అరుదైన కింగ్ ఫిషర్ (లకుముకి పిట్ట) దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయం తెలిసిన స్థానిక యువకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పక్షిని వీక్ష
TPT: సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీరు, కరెంట్, రోడ్లు, రెవెన్యూ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయాల
కోనసీమ: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంపై కపిలేశ్వరపురం మండలం వల్లూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ‘జై అమరావతి’ అంటూ శనివారం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.