BHPL: రేగొండ మండలం, జూబ్లీనగర్ గ్రామ వాస్తవ్యులు పింగిలి శ్రీనివాస్ రెడ్డి, యల్లయ్యలు శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి సాయంత్రం వారివారి నివాసాలకు వెళ్లి, పార్థివదేహాలకు పూలమాల వేసి నివాళులార్పించారు. వారి
VZM: వేసవి కాలంలో జరిగే దొంగతనాల పట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ పేర్కొన్నారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం వలన గస్తీ, పెట్రోల
VSP: కైలాసగిరిలో అమలు చేస్తున్న కొత్త టికెట్ విధానం, పార్కింగ్ ఛార్జీలపై వైసీపీ నేత కె.కె. రాజు తీవ్రంగా విమర్శించారు. వాహనాల్లో ప్రతి వ్యక్తికి అదనపు రుసుం వసూలు చేయడం ప్రజలపై భారమని, వెంటనే పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేన
MLG: ఏటూరునాగారం మండలం పరిధిలోని కొండాయి గ్రామంలో ఆరేళ్లపాటు పంచాయతీ కార్యదర్శిగా సేవలందించిన సతీష్ బదిలీపై వెళ్తుండడంతో శుక్రవారం గ్రామాభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. వరదల సమయంలో కుటుంబాన్ని పక్కనబెట్టి రాత్రిం
KRNL: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలని కర్నూలులో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ నాయకత్వంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ కలెక్టర్ కార్యాలయం ముందు
SRD: ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేట
విశాఖపట్నంలో బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట ప్రసాద్ పాల్గొని, పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా
NLR: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని, కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకణి పూజిత మండిపడ్డారు. సాక్షాత్తు MLAలే మహిళలపై వేధింపులకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆమె ప్రశ్న
GDWL: పేద ప్రజల గొంతుకగా పదేళ్లుగా సాగించిన పోరాటం ఇప్పుడు మరో మలుపు తిరగబోతోందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి (NHPS) జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అనారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 8న
NDL: శిరివెళ్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైతుకు చెందిన గడ్డివాము మంటల్లో కాలిపోయింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. గ్రామస్థులు వెంటనే స్పందించి బిందెలు, బకెట్లతో నీరు తెచ్చి మంటలను అదుపులో