KNR: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షులు ఏక్కటి సంజీవరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొ
JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని AMCలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ కలిసి ప్రారంభించినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
KMM: తెలంగాణ ప్రాంతానికి చెందిన 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి అప్పగించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్లో గురువారం స్పష్టం చేశారు. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దక
W.G: ఆకివీడు పెదపేట ఆలయ వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో డీఆర్వో శివన్నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో శాంతి
SRD: కంగ్టి ప్రజల మహిమాన్వితుడు కోరిన కోరికలు కొంగు బంగారంలా తీర్చే సిద్దేశ్వర జాతర ఉత్సవం భక్తి పారవశ్యమైంది. నేటి స్వామివారి శోభాయాత్ర మహారథం వరకు సాగింది. రథం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ఉత్సవ మూర్తిని ఎత్తుకున్న జంగం స్వాములతో పాటు భ
NLR: నమ్మించి అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేయడం వల్ల కుటుంబాన్ని పోషించలేక చావాలనుకున్న ఓ అభాగ్యుడిని పోలీసులు గురువారం రాత్రి కాపాడారు. రవీంద్ర అనే వ్యక్తి మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కందుకూరుకు చెందిన మాధవరావు తన బంధువులకు వీ
BHNG: ప్రజాపాలనలో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆలేరు మండలం శారాజీపే గ్రామ సర్పంచ్ కంటి మధు అన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంటి మధు మాట
NLG: మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో సుమారు 300 రైస్ మిల్లులు ఉండగా కేవలం 100 మిల్లులలో మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం అధికంగా రావడంతో పాటు తక్కువ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో మద్దతు ధర తగ్గడంతో పా
KRNL: వెల్దుర్తికి చెందిన 9 ఏళ్ల ఎరుకల జయంత్ అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. జ్వరం, వాంతులు, కడుపునొప్పి, ముఖం వాపుతో బాధపడిన బాలుడిని మొదట స్థానిక PHCలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. అ