KRNL: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు–2026 అమలుతో అమరావతి ఏకైక రాజధానిగా ఖరారవడం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఇవాళ తెలిపారు. ఈ నిర్ణయం రైతుల త్యాగాలకు గౌరవం చాటడమే కాకుండా, కోట్లాది ప్రజ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ నేడు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా జిల్లేడు ఆకుపై చక్కటి ఆంజనేయ స్వామి చిత్రం వేశాడు. హనుమంతుడు బలం, బుద్ధి, భక్తి, ధైర్యానికి ప్రతీక అని చిత్రం ద్వారా సందే
MDCL: అల్వాల్ పట్టణ పరిధి ఓల్డ్ అల్వాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సాయిరాం గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక కొణిదెల నటనకు గుడ్బై చెప్పడం లేదని స్పష్టం చేసింది. ఆమె నిర్మించిన ‘రాకాస’ మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. యాక్టింగ్ చేస్తూనే నిర్మాతగా కొనసాగుతానని చెప్పింది. ఈ చిత్రం ఫ్
NLR: రాజధాని ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి రంగం సిద్ధం కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎన్ని
IPL 2026లో భాగంగా SRH తన తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. అయితే, ఈరోజు KKRపై విజయం సాధించి విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో జట్టు ఎంపిక కీలకం కానుంది. ఇప్పుడు కోల్కతా పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. సరైన కూర్పుతో బరిలోకి దిగితేనే KKRను ఓడించడం సాధ
SKLM: భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. దశాబ్దాలుగా నలుగుతున్న వంశధార జల వివాదంలో రాష్ట్రానికి.. ముఖ్యంగా జిల్లా రైతాంగానికి భారీ ఊరట లభించింది. వంశధార నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చి
AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు, ఎగువ సభలో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపార
E.G: రాజమండ్రిలో చేపట్టనున్న భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరిగా పొందాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గాదాలమ్మ నగర్, తారకరామ నగర్ ప్రాంతాల్లో భవన ప్లాన్లను కమిషనర్ పరిశీలించారు. అనుమత
ఈనెల మొదటి వారంలో సిమెంట్ బస్తాపై రూ.20 నుండి రూ.50 వరకు ధర పెరగనుంది. యుద్ధం కారణంగా ముడిసరుకు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు 8%-15% వరకు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బస్తా ధర రూ.280-రూ.330 వరకు ఉంది. ఈ పెంపు సామాన్యుల నిర్మాణ వ్