VZM: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో దళిత వర్గాల ఆశాజ్యోతి శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పట్టణంలోని మహిళా పోలీసు స్టేషనులో మనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివ
TPT: తిరుపతి యూత్ హాస్టల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో-2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా సరైన కోర్సులను ఎంచుకోవాలని, పోటీ ప్రపంచంలో అవగాహన ఎంతో ముఖ
నిర్మల్ పట్టణానికి చెందిన జునేద్ డీసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జునేద్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్
KNR: దేశంలో సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ విశిష్ట సేవలు అందించారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ కొనియాడారు. ఇవాళ హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తొలి ఉప ప్రధానిగ
KNR: కోడుమూరు నుంచి రాజోలికి గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా సేవలు లేకపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని వారు తెలిపారు. బస్సు పునరుద్ధరణ కోసం పలుమార్లు అధికారులను కో
VSP: సింహాచలం కొత్త గోసాల కృష్ణాపురంలో నిర్వహించిన ‘శబల-2026 సుస్థిర జీవన ఉత్సవం’లో ఆదివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులకు బహుమతులు అందజేసి, వివిధ స్టాల్స్ పర
SKLM: పలాస కిడ్నీ మార్పిడి బాధితురాలు హేమశ్రీని ఎమ్మెల్యే గౌతు శిరిష ఆదివారం పరామర్శించారు. ఇటీవల కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న హేమశ్రీ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శస
KDP: చిన్నచౌకు పరిధిలోని వైఎస్సార్ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ
AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దేన్ దయాల్ ఉపాధ్యాయ ప్రసిక్షణ మహా అభియాన్ ప్రారంభమైంది. మండల అధ్యక్షులు కుమారస్వామి నేతృత్వంలో జ్యోతి ప్రజ్వలన, వందేమాతర గీతం ఆలపించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ నాయుడ
PPM: గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చేపట్టిన “మీ ఇంటికి-మీ డాక్టర్” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా మారుమూల గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నారు. కొమర