KKD: పిఠాపురం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయ కోనేరులో మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుడిని అదే ప్రాంతానికి చెందిన జోగా కృష్ణ(55)గా స్థానికులు గుర్తించారు. కోనేరులో విగతజీవిగా పడి ఉన్న కృష్ణను చూసిన స్థాని
TG: విభజన తీరుపై BJP తరుచుగా విమర్శలు చేస్తోందని MP సురేష్ రెడ్డి మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను తీశారని.. దీనిపై సమాధానం చెప్పాల్సిన సమయమిదని నిలదీశారు. రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని KCR అన్నారని.. అమరావతికి KCR మద్దతు తెలిపారని చ
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 3 రోజులు వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వ సెలవు, శని, ఆదివారాల్లో సాధారణ సెలవు ఉంటుందన్నారు. తిరిగి ఈనెల 6న సోమవారం మార్కెట్
మార్కాపురం పట్టణంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండో రోజు అయిన గురువారం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రధాన మాడవీధులలో స్వామివారిని ఊరేగించారు. స్వామివారి
KDP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై CPI ML లిబరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బద్వేలులో జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు రూ.3000 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్లే సేవలు నిలిచి
MNCL: టీపీసీసీ అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నట్లు చెన్నూరు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బొడ్డు రాకేష్ తెలిపారు. నూతన డీసీసీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరవుతారన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల ప్రచారం, రాబ
NLG: చండూరులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ
NRPT: మద్దూరు మున్సిపాలిటీలో అన్ని వార్డులలో “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కౌన్సిలర్లు ఘనంగా నిర్వహించారు. అధికారులు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. నీటి కొరత, శానిటేషన్, రోడ్ల పరిస్థితి అంశాలపై ప్రజల అభిప
గద్వాల జిల్లాలో పదో తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాలలోని సరస్వతి ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బా