MNCL: టీపీసీసీ అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నట్లు చెన్నూరు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బొడ్డు రాకేష్ తెలిపారు. నూతన డీసీసీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరవుతారన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల ప్రచారం, రాబ
NLG: చండూరులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ
NRPT: మద్దూరు మున్సిపాలిటీలో అన్ని వార్డులలో “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కౌన్సిలర్లు ఘనంగా నిర్వహించారు. అధికారులు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. నీటి కొరత, శానిటేషన్, రోడ్ల పరిస్థితి అంశాలపై ప్రజల అభిప
గద్వాల జిల్లాలో పదో తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాలలోని సరస్వతి ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బా
WGL: GWMC 20వ డివిజన్ పరిధి పద్మనగర్లో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అధ్యక్షతన గురువారం వార్డుసభ జరిగింది. MLC బస్వరాజు సారయ్య ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రజలు గ్రామ సభలను సద్వినియోగపరచుకుని, తమ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాల
విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘నీ తోడు’ సొసైటీ సహకారంతో ఏర్పాటైన ట్రాన్స్జెండర్ల క్యాంటీన్ను పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ల నిర్వహణలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం ప్రత్య
MBNR: జడ్చర్ల పట్టణంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కన్నులపండుగగా జరిగింది. పట్టణ ప్రజలతో కలిసి శోభాయాత్రలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ని
NGKL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో గురువారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిక
SKLM: ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీవో ఎస్ .రామ్మోహన్ రావు అన్నారు. ఆమదాలవలస మండలం వంజంగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులకు వినియోగంలో లేని వస్తువులు, పుస్తకాలు స్వచ్ఛ రథం క్ల
KMM: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా, సులభతరమై