NZB: ఆలూర్ మండలంలోని మిర్దపల్లి రోడ్డులో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్కు లీకేజ్ ఏర్పడింది. అనేక రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన తాగునీరు వృథాగా పోతుంది. పైప్లైన్ లీక్ కారణంగా నీరు రోడ్
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ రవి బొపారా 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2026 ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్కు ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొంతకాలంగా ఇంగ్లండ్ T20 బ్లాస్ట్, వన్డే కప్ మాత్రమే ఆడుతున్న అతను.. జాతీయజ
కర్నూలు: కోసిగి రైలులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. తుముకూరుకు చెందిన శివప్ప, యల్లమ్మ దంపతుల రెండో కుమారుడు రమేష్ (14) ఇవాళ బెంగళూరు నుంచి తిరిగి వెళ్తుండగా నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. కోసిగి రైల్వే స్టేష
NTR: ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేష్కు ఎంపీ కేశినేని చిన్ని నిన్న ఘన స్వాగతం పలికారు. లోక్ సభలో అమరావతి బిల్లుకు చట్టబద్ధత కనిపిస్తూ, ఆమోదం పొందిన నేపథ్యంలో ఎంపీలను మంత్రి లోకేష్ అభినందించారు. గురువారం రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా
BDK: భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23,51,790 మంది స్వామివారిని దర్శించుకోగా 2025-26లో ఆ సంఖ్య 26,75,580కి చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3,23,790 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తు
VKB: కొడంగల్ మండలంలో రేషన్ దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. వేసవి ఎండల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో బుధవారం రేషన్ షాపుల వద్ద భారీగా జనం గుమిగూడారు. అధికారులు క్యూ లైన్లు పాటించాల
WGL: భద్రకాళి అమ్మవారి ఆలయం పౌర్ణమి సందర్భంగా గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునే అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణతో విశేష పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్న
KNR: కరీంనగర్లో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో ఇన్స్పెక్టర్ సంజీవ్ పర్యవేక్షణలో బుధవారం తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 70 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి,
నంద్యాల: నందికొట్కూరు మండలం అల్లూరులోని కేసీ కెనాల్లో గుర్తుతెలియని శవం లభ్యమైందని బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ బుధవారం తెలిపారు. సుమారు 40 ఏళ్ల వయస్సు గల పురుషుడిగా గుర్తించారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కోసం నందికొట్కూరు ప్ర
ASR: జిల్లాకు నూతన కలెక్టర్గా టి. నిశాంతి నియమితులయ్యారు. ఈనెల 6న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కలెక్టర్ దినేష్కుమార్కు నేడు వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. నిశాంతి 5 వ తేదీ న ఆదివారం పాడేరు చేరుకుని, 6 వ తేదీన సోమవారం మోదకొండమ్మ దర