E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో ఏప్రిల్ 6వ తేదీన జరగబోయే పార్టీ 47వ స్థాపన దినోత్సవం కార్యక్రమాలపై చర్చించారు. దేశ ప్రయోజనాల కోసం పనిచేసే బీజేపీ జెండా ప్రతీ గ్రామంలో రెపరెపలాడాలని ఆయన పిలుపునిచ్చారు.