CTR: పెద్ద పంజాణిలో జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమం, ఈ-ఆటోల ప్రారంభోత్సవంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. రాజధాని అంశంపై స్పష్టత లేకుండా గంటకో మాట మార్చుతున్నారని విమర్శించారు.