సత్యసాయి: రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం గోరంట్ల మండలం కమ్మవారి పల్లెలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన రైతులకు అందజేశారు. భూముల
SRPT: కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఖేలో ఇండియా సెంటర్లో కబడ్డీ శిక్షణ ఇచ్చేందుకు సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఈరోజు జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు తమ సర్టిఫికెట్లతో ఈ నెల 10వ తేదీలోపు సూర్యాప
మహబూబ్నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ తన గొప్ప మనసును చాటుకున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పదవి డివిజన్లో కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా భూత్పూర్కు చెందిన 19 ఏళ్ల నవీన్ ఎంవీఎస్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్
NRPT: గుండుమల్ మండల పరిధిలోని కొమ్మూరు గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వనజ రాని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని వాటిపై అవగాహన తెచ్చుకొని సమస్యలను పరిష్కరించుకు
KDP: ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన CM చంద్రబాబును ఒంటిమిట్ట TTD గెస్ట్ హౌస్లో బద్వేల్ TDP ఇంఛార్జ్ రితీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను CM దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఆయన
SDPT: చేర్యాల పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆకునూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని కీర్తన (17) మృతి చెందింది. ప్రమాదం అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొం
TPT: పరీక్షలు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వెంకటగిరి సీఐ ఏవి రమణ సూచించారు. చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచి చెడు అల
TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగగా.. దీనికి 5,22,556 మంది హాజరయ్యారు. 2,008 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 99.62 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఎగ్జామ్స్ ఏప్రిల్ 16 వరకు కొనసాగను
ADB: తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలో నెలకొన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని బోథ్ MLA అనిల్ జాదవ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యువకులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశ
KMR: జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామసభ ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్ల రాములు అనే వ్యక్తి గతంలో పొందిన పెన్షన్ ప్రస్తుతం నిలిచిపోయిందని, పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయిందని ఆవ