GNTR: పొన్నూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెక్కులు పంపిణీ చేశారు. నలుగురు బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సాయం అందించారు. బాజీకి రూ.2 లక్షలు, కోటేశ్వరరావుకు రూ.2 లక్షలు, కుద్దుస్కు రూ.లక్ష, మస్తాన్ వలీకి రూ.2 లక్షలు ఇచ్చారు.