MHBD: తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ను ఇవాళ గౌడ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు తొర్రూరులో జరిగే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుర్
GNTR: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్స్లో ఎన్నికైన సభ్యుల సంఖ్యను పునర్నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లాలో తెనాలి మున్సిపాలిటీలో ఉన్న 40 వార్డులను 52కి పెంచింది. పెరుగుతున్న జనాభా, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ నిర
PDPL: గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్ దాసరి శంకరయ్య ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి ఈ సందర్భం
ATP: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఎంపీలతో కలిసి చర్చలో పాల్గొన్న ఆయన, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు దక్కిన విజయ
ATP: అనంతపురం కరువు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, కరువు జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆలయ పరిసరాల్లో విస్తృత తనిఖీలు నిర
కృష్ణా: యువ పురోహితులు క్రీడల్లో రాణించటం ప్రశంసనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ విజేతలు మోపిదేవి మహావీర్ జట్టును ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు మహిళల భద్రతలో చేసిన విశిష్ట సేవలకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కూచాడి శ్రీహరిరావు బుధవారం వారిని ఎస్పీ కార్యాలయంలో సత్కరించి అభినందించారు. ‘నారిశక్తి’ కార్
KMM: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏప్రిల్ 2నుంచి ప్రభుత్వం రూపొందించిన భూభారత
SDPT: ప్రతి రోజు డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలను రుచికరంగా వండాలని జిల్లా కలెక్టర్ హైమావతి వంట సిబ్బందిని ఆదేశించారు. జగదేవ్ పూర్లోని కేజీబీవీ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పర