SS: తలుపుల మండలం లక్కసముద్రం గ్రామంలో రూ. 80 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన రోడ్డును MLA కందికుంట వెంకట ప్రసాద్ గురువారం ప్రారంభించారు. అనంతరం స్థానిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో విద్యాబోధన, భోజన నాణ్యతపై చర్చించారు. గ్రామం
CTR: చిత్తూరులో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవి
NLR: వలేటివారిపాలెం మండలంలో సర్పంచుల ఐదేళ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. కలెక్టర్ గ్రామాలకు MPDOలు, ఇతర అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. పోకూరు, చుండి గ్రామాలకు MPDO శంకరరావు విద్య
KRNL: పెద్దకడబూరు మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో ఉస్మాన్ బాషా తెలిపారు. కేజీబీవీలో ఇద్దరు గైర్హాజరయ్యారు, ఏపీ మోడల్ స్కూల్లో ఐదుగు
PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెం గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ రైతులకు పశువుల ఆరోగ్యం, సంరక్షణపై అవగాహన కల్పించారు. పశువు
NZB: హనుమాన్ శోభాయాత్రను శాంతి యుతంగా నిర్వహించేందుకు 1,300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB CP సాయి చైతన్య తెలిపారు. అలాగే CC, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో 24/7 పటిష్ఠమైన నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. NZBతో పాటు ఖమ్మం, రాజన్న
NTR: జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శ్రీకారం చుట్టారు. డీఎల్ఎఫ్ నిధులతో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు రూ.1.50 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక
ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని SC రిజర్వేషన్గా చేయాలని తెలంగాణ దళిత యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల సునీల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో AO కిరణ్కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో SC
WGL: వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు ఛైర్మన్ హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభ