NRPT: నేడు ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి చేతుల మీదుగా “జాజమ్మ” చెరువు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాయకులు కుంభం శివకుమార్ రెడ్డి, శివారెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. నారయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇది నాంది పలుకుతుందని స్థానికులు పేర్కొన్నారు.