పార్వతీపురం జిల్లాలో ‘మన్యం వేసవి వినోదం’ కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఐటీడీఏ పార్కుల్లో ప్రత్యేక రాయితీలు కల్పించగా, ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.