GNTR: గుంటూరు వెస్ట్ పారిష్ చర్చి వద్ద నుంచి ప్రారంభమైన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.