AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దేన్ దయాల్ ఉపాధ్యాయ ప్రసిక్షణ మహా అభియాన్ ప్రారంభమైంది. మండల అధ్యక్షులు కుమారస్వామి నేతృత్వంలో జ్యోతి ప్రజ్వలన, వందేమాతర గీతం ఆలపించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ నాయుడు బీజేపీ చరిత్ర, సంస్కరణలను వివరించారు.