CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయానీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఏఈవో రవీంద్రబాబు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప
ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 6న అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవానికి రానున్న నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. వర్సిటీలోని గెస్ట్ హౌస్, ఆడిటోరియం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
కాకినాడ జిల్లాలో పడిపోయిన కోడిగుడ్డు ధర మెల్లిగా పుంజుకుంటోంది. మొన్నటి వరకు రూ. 4 ఉన్న ధర ఇప్పుడు రూ. 5కు చేరుకుంది. ధరలు పడిపోవడంతో ఆందోళన చెందిన కోళ్ల రైతులకు తాజా పెరుగుదల ఊరటనిస్తోంది. ధర పెరిగినా అమ్మకాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయని వ్యాపార
HYDగత ఆర్థిక సంవత్సరంలో అనుమతులు పొందిన పనులను HYDలో ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని HMWSSB MD అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల్లో భద్రత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పూర్తయ్యిన తర్వాత వ్యర్థాలను వెంటనే తొలగించాలని సూచించారు. తవ్వకాల ర
AP: అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆ పేరుతో జరిగే అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. ‘అమరావతి మాకు శాసన రాజధాని మాత్రమే. అమరావతి కోసం మేమెందుకు రూ.లక్షా పదివేల కోట్లు ఖర్చు చేస్తాం? అక్కడ పనులను
NLG: దేవరకొండ కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు శనివారం సందర్శించారు. వేసవికాలం సందర్బంగా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, బీఎస్ఎన్ఎల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి, ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సమావేశంలో
SRPT: సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శనివారం తెలంగాణ జాగృతిలో చేరారు. సంస్థ అధ్యక్షురాలు కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర స్టీరింగ్ క
NLR: కొడవలూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో వెంకటసుబ్బారావు సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజా ప్ర
AP: కుట్రలో భాగంగానే జగన్ ‘మావిగన్’ పేరును తీసుకొచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ’12 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ మళ్లీ ప్రాంతాలు, కులాలు మధ్య చిచ్చు పెట్టాలి అనుకుంటున్నారు. మూడు రాజధానుల పేరుతో నాట
MLG: వెంకటాపూర్ మండలం రామంజపూర్లో మే 1న జరగనున్న నాంచారమ్మ జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ టీఎస్ దివాకర్కు ఆదివాసి ఎరుకల సంఘం నేతలు వినతిపత్రం అందించారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కోరా