W.G: మొగల్తూరు ఆనంద్ రొయ్యల ఫ్యాక్టరీలో శనివారం కార్మికులకు అగ్నిప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ కార్మికులకు ఫైర్ సేఫ్టీపై కీలక సూచ
E.G: నల్లజర్ల మండలo పుల్లలపాడు ఎకో హోటల్ వద్ద బీట్ కానిస్టేబుల్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రవికు తీవ్ర గాయాలు కాగా పోలీసులు అతన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరల
నల్లగొండ జిల్లాలోని పర్యాటక రంగం త్వరలోనే సరికొత్త రూపు సంతరించుకోనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఆదాయం వెళ్లడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పలు కీలక ప్రాజెక్ట
SRD: నారాయణఖేడ్ RTC డిపో డ్రైవర్ పాపయ్య అదృశ్యమైనట్లు హద్నూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆయన బైక్పై వెళ్తూ కూతురుతో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భయంగా ఉంది చనిపోతాను.. మీరంతా బాగుండాలని ఫోన్ కట్ చేసి మంజీరా నదిలో దూకినట్లు సమాచారం. ఘటన స్థలంల
GDWL: కేటిదొడ్డి గ్రామ రైతులు తమ రబీ సీజన్ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్ సూచించారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు రిజిస్టర్, పంట వివరాల నమోదు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సాయం పొంద
VKB: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని అధికారులు హెచ్చరించారు. 8332957830 నంబర్ నుంచి ఫోన్ చేసి, ఆస్తి పన్ను చెల్లించాలని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నంబర్ నుంచి కాల్స్ వస్తే ఎ
ATP: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గంగాధర్ భార్య 50ఏళ్ల మద్దానమ్మ శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మద్దానేశ్వర స్వామి ఆలయం వద్ద బైలాటం ఆడుతుండగా భార్య ఉరివేసుకుందన్న సమాచారంతో హుటాహుటిన వె
VSP: అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తికి భీమిలి 15వ అదనపు మెట్రోపాలిటీన్ న్యాయమూర్తి స్వాతి శుక్రవారం రెండేళ్లు జైళ్లు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2012వ సంవత్సరంలో ఆనందంపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన నీలావతిని అదే ప్
KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్త స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించబడింది. గర్భాలయంలోని మూలవిరాట్కి పంచామృతాభిషేకం చేసిన తరువాత, టీటీడీ అధికారులు సమర్పించిన కొత్త పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలల
AP: ఫేస్బుక్ పరిచయంతో పెళ్లైన మహిళ వ్యామోహంలో పడి నెల్లూరుకు చెందిన అశోక్(26) అనే యువకుడు కర్నూలు(D) పత్తికొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ బిజినెస్ పేరుతో దంపతులతో పరిచయం పెంచుకున్న అశోక్, ఆ మహిళను తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంత