KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గొల్లప్రోలు నగర పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిందని పిఠాపురం పాడా పీడీ శివరాం ప్రసాద్ తెలిపారు. దీంతో అదనపు సిబ్బంది నియామకంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రోడ్లు, మౌలిక వసతుల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు.