PLD: మాచవరం మండలం కొత్త గణేషన్ పాడు గ్రామానికి చెందిన కందుల శ్రీనివాసరావు దంపతులు కారంపొడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో చేపట్టిన శివాలయం నిర్మాణ పనులకు రూ. 43 లక్షల విరాళాన్ని దేవస్థాన కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కందుల శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.