కృష్ణా: మచిలీపట్నం నుంచి పెడన వెళ్లే NH-216 హైవేపై ట్రాఫిక్ సీఐ ఎన్.రాజు హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వ
KMM: బోనకల్ మండల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరాలు లేని ఆదర్శ సమాజం విద్య ద్వారానే సాధ్యం అవుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార ప
MNCL: దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవని బెల్లంపల్లి MLA వినోద్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలపై GMకి వినతిపత్రం అందజేశారు. స్టేషన్ అభివృద్ధి,ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, రైల్వే సే
PDPL: అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో రైతు వెంకట స్వామి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న RIని ACB అధికారులు పట్టుకున్నారు. భూమి ఎంక్వయిరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన RIకి రూ.10,000 ఇస్తుండగా ACB అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ACB DSP విజయ్ కుమార్ సారథ్యం
TG: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న ఖరీదైన వాచ్లను CISF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైలో షో కోసం తరలిస్తున్న 30 రోలెక్స్ వాచ్లను పట్టుకున్నారు. మొత్తం వాచ్ల విలువ రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు
KMR: జుక్కల్ మండలంలోని రైతులు శనగ కొనుగోలు కోసం టోకెన్స్ తీసుకోవాలని ఏవో మహేశ్వరి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్లు అగ్రికల్చర్ ఆఫీస్లో ఇస్తే ఏఈవోలు టోకెన్లు ఇస్తారని
PPM: జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న ఫేస్ యాప్ ఇబ్బందులను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పార్వతీపురంలోని డ్వామా (DWMA) కార్యాలయంలో హెచ్.ఆర్. బి.శివరామకృష్ణను కలిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడ
NRML: రామ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని జిల్లా టీకాల అధికారి డాక్టర్ నయన రెడ్డి గురువారం ప్రారంభించారు. 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకా అందజేస్తూ, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బాల
KRNL: ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్-2026’లో భాగంగా ప్రధాని మోదీతో జరగనున్న సమావేశానికి రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె.శివకీర్తి ఎంపికైంది. ఈ విషయాన్ని వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో శివకీర్తిని
MDCL: బోడుప్పల్ సర్కిల్లోని అంబేద్కర్ నగర్, మున్సిపల్ కార్యాలయం, కమల హాస్పిటల్ ప్రాంగణాల్లో గురువారం వైద్య శిబిరాలు నిర్వహించారు. డాక్టర్ చైతన్య కుమార్ పర్యవేక్షణలో వైద్యులు ప్రజలకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వర్షాకాలం దృ