AP: తిరుపతి గోలవనిగుంటలో శాప్(SAAP) నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ఏప్రిల్ 15న ప్రారంభం కానుంది. సా.4 గంటలకు మంత్రి లోకేష్ ఈ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు మెగా DSC-2025 క్రీడా కోటా అభ్యర్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అభ్యర్థులు అదే రోజు ఉ.9 గంటలకు స్టేడియం వద్ద హాజరుకావాలని అధికారులు సూచించారు.