SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికలో పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస
MHBD: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ స్నేహ శబరిష్ను డీసీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్కు పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ధి, సంక్షేమ
KMM: కొణిజర్ల మండలం పల్లిపాడు బస్ స్టేజి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలును ఇవాళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాష పర
KDP: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నవీన్ శరణ్య తెలిపారు. శనివారం పులివెందుల కిమ్స్ సవేరా అనంతపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి ప
NRML: పట్టణంలోని హోటల్ మారుతి ఇన్లో శనివారం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు పథకం వివరాలు తెలియజేసి ప్రభుత్వ రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల
భారత్ – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 20 పరుగులు వెనుకబడి ఉంది. త
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. గ్లోబల్ పాప్ స్టార్ రికీ మార్టిన్ ఈ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అలాగే, సంగీత దిగ్గజాలు సుఖ్బీర్, ఫ
AKP: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పిలుపునిచ్చారు. శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక గవరపాలెంలో నిర్వహించారు. జేసీ మహిళలకు ఆత్మవిశ్వాసమే ఆయుధం కా
MLG: మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి మహిళ మహిళా సంఘాల్లో చేరాలని రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట
కృష్ణా: గుడివాడ బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వం తీసుకోవడం వల్ల ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా లభ