KMM: పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీ స్కెచ్తో చోరీకి పాల్పడ్డారు. అయితే వీరు కేవలం నగలు, నగదు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులను, కందిపప్ప
‘జన నాయగన్’ మూవీ లీక్పై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా అనేది ఎంతోమంది శ్రమ, కలల సమాహారమని, ఇలాంటి ఘటనలు పరిశ్రమను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. క్రియేటివ్ వర్క్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయ
AP: ఇప్పటివరకు రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని మంత్రి పార్థసారథి తెలిపారు. తాము సాధించిన పెట్టుబడుల ద్వారా 9.62 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. విశాఖ, అనకాపల్లిలో ఏఐ డేటా ప్రాజెక్టు, విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేష
అన్నమయ్య: మదనపల్లి తాలూకాలో సీఐ కళా వెంకటరావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. భూవివాదం నేపథ్యంలో గాంధీపురానికి చెందిన దళితుడు రామయ్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి, లాఠీలతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్న దళిత మహిళలతో కూడా సీ
అన్నమయ్య: మదనపల్లి తాలూకాలో సీఐ కళా వెంకటరావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. భూవివాదం నేపథ్యంలో గాంధీపురానికి చెందిన దళితుడు రామయ్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి, లాఠీలతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్న దళిత మహిళలతో కూడా సీ
GNTR: జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 600కు పైగా ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. 326 వాహనాలకు రూ.4 లక్షల ఛలానాలు విధించి, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై 206 వాహనాలు సీజ్ చేశారు. పట్ట
PDPL: రామగుండం పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురిని గోదావరిఖని కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్లు ట్రాఫిక్ CI రాజేశ్వరరావు తెలిపారు. ఇందులో ఆరుగురికి రూ.12 వేల జరిమానా విధించగా రెండోసారి పట్టుబడిన ఒకరికి 3 రోజుల జైలు
KNR: ఇల్లందకుంట మండల ప్రజలకు వైకుంఠ రథం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సర్పంచ్ ధార సురేశ్ తెలిపారు. గతంలో మరమ్మతుల లోపంతో నిరుపయోగంగా ఉన్న రథాన్ని మండల సర్పంచ్ సూచన మేరకు MPDO రాజేశ్వరరావు అనుమతితో పునరుద్ధరించారు. ఇకపై అవసరమైనప్పుడు వై
PLD: పెదకూరపాడు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది. సుమారు 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం సాయంకాలం వర్షం, శుక్రవారం మధ్యాహ్నం మండుటెండలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యామన్నారు. రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శన
TG: మహిళా ఉద్యోగుల రక్షణకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలులో భాగంగా.. తెలంగాణ సచివాలయ సాధారణ పరిపాలన శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ