KDP: దువ్వూరు గ్రామ సచివాలయం-1లో ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ సంజీవ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని, రైతులందరూ గ్రామ సభకు హాజరుకావాలని ఆయన కోరారు. రీ సర్వే 5వ విడత బుధవారం నుంచి మొదలవుతుందని తహశీల్దార్ తెలిపారు.