ATP: గుంతకల్లు పట్టణంలోని మహబూబ్నగర్కు చెందిన శ్రీనివాసరావు కుమార్తె ఎం.దీక్షిత(14) మిస్సింగ్పై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఇన్చార్జ్ సీఐ మనోహర్ తెలిపారు. సిఐ మాట్లాడుతూ.. దీక్షిత కనబడుటలేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. ఆచూకీ 9440796823, 94407968215కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.