NTR: విసన్నపేట జడ్పీ పాఠశాలను డీఈవో చంద్రకళ సందర్శించారు. బడి పిలుస్తుంది వారోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. గత ఏడాదికంటే 20% ఎక్కువగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు.