TPT: సోషల్ మీడియా ద్వారా తిరుమలలో వీఐపీ దర్శనం, వసతి పేరుతో భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Facebook, వాట్సప్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టి UPI ద్వారా డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. నిందితులు చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామసాని పవన్ కుమార్ రెడ్డి, బొడిరెడ్డి చెన్నకేశవులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.