AKP: సౌర విద్యుత్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. సబ్బవరం సాయి నగర్ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్ను మంగళవారం ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. మిగులు విద్యుత్తును ఏపీఈపీడీసీఎల్ కు సరఫరా ద్వారా ఆదాయం కూడా వస్తుందన్నారు.