PLD: నరసరావుపేట పట్టణం బరంపేటలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు సామ్రాజ్య వైభవాన్ని చాటిన శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తిదాయకుడని, ప్రజల కోసం పోరాడిన నేతగా వంగవీటి మోహనరంగా గుర్తుండిపోతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.