PLD: పెదకూరపాడు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది. సుమారు 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం సాయంకాలం వర్షం, శుక్రవారం మధ్యాహ్నం మండుటెండలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యామన్నారు. రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. జన నివాసాల నుంచి ప్రజలు ఎవరు బయటకు వచ్చేందుకు సుముఖత చూపటం లేదు.