MNCL: జన్నారం మండలంలో గురువారం ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పర్యటించనున్నారు. ఉ.10 గం.లకు మండల కేంద్రంలోని MPDO ఆఫీస్ లో దస్తురాబాద్, జన్నారం మండలాల సర్పంచుల సమావేశానికి, ఉ.11 గం.లకు మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద NSUI ఫౌండేషన్ డే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో NSUI, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమవుతారు.