TPT: సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం సంఘ మిత్రాలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసి, మహిళా సంఘాల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.