కర్నూలు: ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరి భాగస్వాసనంతో నగరాన్ని అన్ని విధాల తీర్చిదిద్దామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు కల్పన, పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.