TPT: ఈనెల 27, 28 తేదీలలో గౌరవ భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుపతి–తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుమలలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, డీఆర్వో నరసింహులు, ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొని భద్రత, వసతి, రవాణా తదితర ఏర్పాట్లపై చర్చించారు. పర్యటన సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.