AKP: రాష్ట్ర హోం మంత్రి అనిత ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు పాయకరావుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో కొత్తగా నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభిస్తారన్నారు.