తూ.గో: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో సాయిబాబా గుడి హుండిని కొల్లగొట్టి సొమ్ము అపహరించినట్లు గుడి కమిటీ మెంబర్ సూర్య ప్రకాష్ 3వ తేదీన గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోద
AP: రాష్ట్రంలో 2018 గ్రూప్-1 అధికారులను మూకుమ్మడి బదిలీ చేశారు. 2018 రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ 26 మందిని GADకి అటాచ్ చేస్త
AP: చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు చేసిందేం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణ విమర్శించారు. ‘భూసేకరణ మొదలు.. కోర్టు కేసులు కూడా జగన్ హయాంలోనే క్లియర్ అయ్యాయి. 2,700 ఎకరాలకు 350 ఎకరాల భూసేకరణే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తోంది. భోగాపుర
AP: చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు చేసిందేం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణ విమర్శించారు. ‘భూసేకరణ మొదలు.. కోర్టు కేసులు కూడా జగన్ హయాంలోనే క్లియర్ అయ్యాయి. 2,700 ఎకరాలకు 350 ఎకరాల భూసేకరణే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తోంది. భోగాపుర
ASR: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనంతగిరి ఎంపీపీ తెడబారికి మితుల పేర్కొన్నారు. గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ
TPT: ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి చేరుకున్న తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్కు చెందిన బాలుడు లావేటి సుజిత్ కుమార్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించారు. అతని వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు
PPM: గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స, పర్యవేక్షణ ఉండాలని DMHO డా. ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య నిర్వహణ, నియమాలపై వైద్యాధికారులకు ఓరియెంటేషన్ శిక్షణను ఎన్జీఓ హోంలో బుధవారం నిర్వహిం
AKP: సీతపాలెంలో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు బుధవారం ఆందోళన చేశారు. ఫార్మా పరిశ్రమల వల్ల వాయు,జల కాలుష్యం పెరిగి 20 వేల మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సెజ్లోని కంపెనీల వ్
TG: MLA కౌశిక్ రెడ్డిపై పోలీసులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సీపీ మతమార్పిడులు చేస్తున్నారని కౌశిక్ అనలేదని తెలిపారు. సీఐడీ దర్యాప్తు చేయాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను ప్రభుత్వం క