ATP: గార్లదిన్నె మండలంలో రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని కల్లూరు వద్ద బెంగళూరు- హైదరాబాద్ నేషనల్ హైవే పై ప్రమాదాలు హెచ్చరికలు బోర్డులు ఎస్సై మహమ్మద్ గౌస్ తన సిబ్బంది కలిసి ఏర్పాటు చేశారు. ఎస్పీ జగదీశ్ ఆదేశ
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో BRS పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అక్కల రాహుల్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా WGL మాజీ ZP ఛైర్ పర్సన్, BHPL జిల్లా BRS అధ్యక్షురాలు జ్యోతి పాల్గొని, రాహుల్ దంపతులకు హృదయ
TG: తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోసం చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడుతుందని కాంగ్రెస్ చే
KMM: ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ జరగనుంది. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముదిగొండ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జలాది నాగేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లలు, నేత్రం, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, దం
MHBD: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని HYDలో ఆదివారం జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి.. శాలువతో ఘనంగా సన్మానించారు. MHBD జిల్లా నుంచి రాజ్యసభ సభ్య
SKLM: నరసన్నపేట పట్టణం వంశధార కాలనీలో శ్రీ ఉమా సహిత నీలకంఠేశ్వర స్వామి దేవాలయ పునః నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్
బాపట్ల: తెనాలికి చెందిన శిరీష బండ్ల ఏరోనాటికల్ ఇంజనీర్గా ఎదిగి వర్జిన్ గెలాక్టిక్ ద్వారా 2021లో అంతరిక్షంలోకి వెళ్లి గుర్తింపు పొందారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలోకి వెళ్లిన మూడో భారత సంతతి మహిళగా నిలిచారు. ప్రస్తుతం వర్
NZB: ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం ఆవరణలో మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. సంఘ భవనం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. 45వ ఆదివా
SDPT: బెజ్జంకి మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ‘ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న విష వాయువుల వల్ల పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇథ