JN: రఘునాథపల్లి మండలంలోని శివాజీనగర్ శివారులో గురువారం ఉదయం అనుమతులు లేకుండా ఆకేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ పులి రాజు అలియాస్ రంజ
GDWL: గద్వాల మండలం పుటాన్ పల్లి స్టేజీ దగ్గర ప్రధాన రహదారి ప్రమాద భరితంగా తయారైంది. నిత్యం వేలాది వాహనాలు ఎర్రవల్లి నుంచి గద్వాలకు రాకపోకలను సాగించే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇలా ఉంటే రాత్ర
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఫైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఎనలిస్ట్ కోర్సుల్లో 3నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. 17 నుంచి 30 సంవత్స
TG: ఫిబ్రవరి ముగియకముందే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రేపట్నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 22 జిల్లాల్లో 35-36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందంటూ.. ఆయా జిల్లాలకు మ
కృష్ణా: పెడన మండలంలోని అచ్చయ్యవారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రస్తుతం జరుగు
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం అసెంబ్లీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రూ. 20 వేలలోపు వేతనం పొందుతున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు. గ
E.G: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం “ఆంధ్రప్రదేశ్ ఆటవిడుపు – 2026” క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ఈ పోటీల్లో పాల్గొని టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, కబడ్డీ ఆడి అలరించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావనను పె
BDK: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేడు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ, సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొం
NTR: విజయవాడలో నాణ్యమైన జనరిక్ మందుల ప్రోత్సాహకంపై ముద్రించిన అవగాహన పోస్టర్లను లక్ష్మీశ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా మందులు తీసుకోవడం నివారించాలని సూచించారు. లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి బిల్
MLG: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం జరిగిన బీరు బాటిల్ దాడి కేసులో, నిందితులైన నితిన్, రాకేష్లపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. పోలీసులు నిందితులను అనంతరం పరకాల సబ్ జైల్కు