KMM: Dy.CM భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి సీపీపీ ఛైర్పర్సన్ సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి విచ్చేసి ఆశీర్వదించాలని కోరుతూ వివాహ పత్రిక అందజేశారు. ఈ సం
WNP: ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 304 మందికి గాను 296 మంది పరీక
KRNL: జిల్లాలో పక్కా గృహాల లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ టి. చిరంజీవి తెలిపారు. ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రి రాకపోయినా, ఇల్లు నిర్మించుకుని బిల్లులు పెండింగ్ ఉన్నా, PMA
W.G: ఆకివీడులోని టపాసుల విక్రయశాలలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఉండిలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. దుకాణాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబ
NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దంపతులు మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలో తనను కలిసిన ఎమ్మెల్యే కోట్లను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోట్ల సుజాతమ్మకు మంగ
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 6వ తేదీన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల భాగంగా రెండవ రోజు పార్వతి రాజరాజేశ్వర స్వామి వ
అనకాపల్లి పట్టణం తాకాశి వారి వీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రాజేష్ తెలిపారు. మార్చి నెలలో జరిగే జాతరకు సంబంధించి బుధవారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ
KNR: చొప్పదండి మండల పెద్ద కురుమపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని జంగముని కుంట పక్కన ఎస్సారెస్పీ కెనాల్లో బుధవార గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. వయసు సుమారు 40-50 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు ఉంటు
TG: మూసీ పునరుజ్జీవనంలో భాగంగా బాపు ఘాట్ వద్ద తలపెట్టిన ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్ట్ ఇప్పుడు వందలాది కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఈ క్రమంలో వారికోసం బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. ఇవాళ మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలతో బీజేపీ చీఫ్