KRNL: తుగ్గలి(మం) రేల్లపాడు తాండలో రీ న్యూ ప్రైవేట్ విండ్ పవర్ కంపెనీ రైతులు నాగేంద్ర నాయక్, సురేష్ నాయక్ల పొలాల్లో హెన్డీ లైన్లు వేయడానికి ప్రయత్నించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవ
ASR: సిబ్బంది నియామకాలతో జీసీసీని బలోపేతం చేయాలని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన అమరావతి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ను కలిసి జీసీసీలోని సిబ్బంది కొరత, పరిపాలన, నిర్మాణాత్మక సమస్యలపై చర్చి
BDK: జూలూరుపాడ్ మండలం గుండెపుడి గ్రామం నందు శిదిలావస్థలో ఉన్న పశువుల ఆసుపత్రి ని వెటర్నరీ డాక్టర్ సాయి సందీప్తో కలిసి దుద్దుకూరి సుమంత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్తో సుమంత్ చరవాణి ద్వారా ఆసుపత్రి భవనం స్థిత
AKP: రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ డీఆర్వో, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ర
MDK: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పి మహేందర్ పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను మహేందర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పో
NZB: గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను కలెక్టర్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా జిల
ASR: యువతలో నాయకత్వ లక్షణాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తుందని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ అన్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026ను ఉద్దేశించి ఆయన మాట్లాడార
KDP: బద్వేల్ పరిధిలోని పూల బావివీధిలో జరుగుచున్న డ్రైనేజ్ పనులను మున్సిపల్ కమిషనర్ వీ.వీ. నరసింహ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. డ్రైనేజ్లలో నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికార
TG: యాదగిరిగుట్ట ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి యాదగిరిగుట్టలో టెంట్లు కూలిపోయాయి. దీంతో అధికారులు మళ్లీ పునరుద్దరణ పనులను చేపట్టారు. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా
ప్రకాశం: బేస్తవారిపేటలో బుధవారం రాత్రి ఎస్ఐ రవీంద్రారెడ్డి నైట్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను నిలదీసి, సాంకేతిక పరిజ్ఞానంతో వారి వివరాలు, వేలిముద్రలు పరిశీలిస్తూ నేరాలక