GNTR: తెనాలి పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద 3వ పట్టణ పోలీసులు మైనర్గా టూ-వీలర్ నడుపుతున్న యువకులను ఆపి కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. తల్లి
PDPL: రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి స్వయంగా డివిజన్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 60వ డివిజన్లో ఆయన ఇవాళ పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ నాయకుడు అబ్బాస్ యాదవ్ కాలన
VZM: సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించిన కంట్రోల్ రూం ఎస్ఐ వి. జగదేశ్వరరావు, ఎస్బీ హెచ్.సీ.ఎం.ఆర్.ఎస్. రావు లను పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ దామోదర్ ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఎస్పీ మా
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో యూజీ (BA/B.Com/B.Sc/BBA/BCA) ఏప్రిల్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. II, IV, VI సెమిస్టర్ రెగ్యులర్, I, III, V బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్ కుమార్ మంగళవారం తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్
NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 8.00 గంటలకు విశేష పూజలు, అగ్నిరాధన ఉ.10.00 గంటలకు స్నపన త్రిమంజనం, సా.5.00 గంటలకు విశేష పూజలు, వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఘ
ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందా-టీ గ్రామంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం (PMEGP) కింద ఏర్పాటు చేసిన సాయి వినాయక ఇండస్ట్రీస్ యూనిట్ను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రారంభించారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచి
NTR: అంగన్వాడీలకు వేతనాలు పెంపుదల, వేసవి సెలవులు, గ్రాడ్యుటి చట్టం గైడ్ లైన్ రూపొందించాలని, మినీ సెంటర్లో అన్నిటిని అప్డేట్ చేయాలని అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో తిరువూరు డీపీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ మేరకు సీడీ
BHPL: మహిళల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్షమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లిలో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో 290 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసిన నేపథ్యంలో మహిళలను ఎమ్మెల్యే సన్మానించారు. మహిళలు
AP: రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా పాలన అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘రాష్ట్ర విభజన కంటే గత వైసీపీ పాలనతోనే ఎక్కువ నష్టం జరిగింది. అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మిస్తున్నాం. 2027 నాటికి పోలవరాన
ASR: జిల్లాలో రెవెన్యూ సంబంధించిన అంశాలపై సత్వరమే చర్యలు తీసుకోవాలని జేసీ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హ