KRNL: ఎమ్మిగనూరు YWCS చేనేత సహకార సంఘం ఉత్పత్తులను ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేయాలనే నిర్ణయానికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ అంశంపై YSR కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు తప్పుడు ప్రచారమని సమతా సైనిక్ దళ్ నాయకుడు రంగయ్య తెలిపారు. ఈ నిర్ణయంతో అమ
VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో మోతి గౌరి ఇల్లు పూర్తిగా కాలిపోగా, మోతి సాంబయ్య ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లో అగ్నిమాపక అధికా
ATP: అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ అచ్చీవర్స్ డే కార్యక్రమంలో MLA దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్ 2047 ప్ర
SRPT: హుజూర్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. మంగళవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.33 కోట్లతో రూపొందించిన ప్రణాళికలను సమర్థవంతంగా అమ
AP: విశాఖలో హత్యకు గురైన మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. అక్కడి నుండి అంత్యక్రియల నిమిత్తం మౌనిక భౌతికకాయాన్ని జ్ఞానాపురం శ్మశానవాటికకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్త
NGKL: మన్ననూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి దాడి చేయడంతో ఇవాళ రైతు చెన్నకృష్ణయ్యకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. సుమారు రూ.60 వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పులి
మెసొపొటేమియా వారు 60 అంకెల గణితం ఆధారంగా గంటను 60 నిమిషాలుగా విభజించారు. అంతకుముందే ఈజిప్షియన్లు రోజును పగలు, రాత్రిగా చెరి 12 గంటలుగా విభజించి కాలగణనానికి పునాది వేశారు. కచ్చితమైన సమయం కోసం ఈ రెండు పద్ధతులను కలిపి ప్రపంచవ్యాప్త కాలమాన వ్యవస్థ
AKP: రావికమతం మండలం గర్నికం దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని ధైర్యత మహిళలు మంగళవారం నిరసన చేపట్టారు. 38 కుటుంబాలు ఉన్న ఇక్కడ జల్ జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన పైపులు పనిచేయడం లేదని, ఉన్న బోర్ల ద్వారా కూడా నీరు సరిగా రాకపోవడంతో మహి
బాపట్ల జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలను వేగవంతం చేశారు. డ్రగ్స్పై అవగాహన పెంచేందుకు ‘డ్రగ్స్ వద్