KNR: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాసు అవకాశం కల్పిస్తూ BJP రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు ఈ అవక
BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామ తూర్పు బజార్లో కాలువలు శుభ్రం చేయకపోవడంతో నీటి పారుదల నిలిచిపోయింది. దీంతో మురుగు నీరు నిల్వై దోమలు విపరీతంగా పెరిగాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం
PPM: వార్షిక తనిఖీల్లో భాగంగా మన్యం జిల్లాలో ఉన్న పలు పోలీసు స్టేషన్లను విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి తనిఖీలు చేశారు. ముందుగా ఆయనకు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఎఎస్పీ మనీషా రెడ్డి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. సిబ్బంది నుండి గౌరవ వందనం స
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సోమవారం మొత్తం రూ.1,58,519 ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ.65,944, ప్రసాదాల ద్వారా రూ .81,000, అన్నదానం ద్వారా రూ.11,575 వసూలైనట్లు ఆయన వెల్లడించారు. భక్తుల రాక కొనసాగుతుండటంతో ఆలయ ఆద
మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని జిల్లా డీపీఆర్వో శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విప్గా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో సత్కరించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్ర
NDL: ఉమ్మడి కర్నూలు జిల్లాకు 22 కోర్టులు మంజూరు కాగా, నంద్యాలకు 4కోర్టులు కేటాయించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను జిల్లా బార్ అసోసియేషన్ సన్మానించింది. కొత్త కోర్టులతో కేసులు పరిష్కారం వేగవంతం అవుతుందని న్యాయవాదులు తెలిపారు
PLD: నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న వారిపై రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. గుప్త సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తె
RR: జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా గత సంవత్సరం డిసెంబర్ 29 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,541 ట్రిప్స్లో 1,298 టన్నుల నిర్మాణ వ్యర్థాలు సేకరించినట్లు GHMC అధికారులు తెలిపారు. ఈ చర్యతో నగర పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు, అనధికారికంగా వ్యర్థాల పారవేతను కూడా న
HYD: నగరంలో గాలి కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నరసింహ కాలనీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 218గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం, కట్టెల పొయ్యిల వాడకమే దీనికి ప్రధాన కారణాలని అధికారులు గుర
BDK: భద్రాచలం పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. కుంజా ధర్మా నియామకం పట్ల భద్రాద్రి జిల్లా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, భద్రాచలం డివ