KNR: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాసు అవకాశం కల్పిస్తూ BJP రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు ఈ అవకాశం కల్పించడం ద్వారా పార్టీ స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.